నడిరోడ్డు మీద హింసించడంతో ఆ పని చేసిన కీర్తి సురేష్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ పోతూ ఉంటారు.. కానీ కొందరు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.అందులో కీర్తి సురేష్ ఒకరు. ఈమె మహానటి సినిమా ద్వారా ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మధ్యనే భోళా శంకర్ లో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.. అయితే ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అందుకే కీర్తి సురేష్ కి ఇది ఒక మైనస్ పాయింట్ అంటూ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు.

I'm a no nonsense actress: Keerthy Suresh | Telugu Movie News - Times of  India

అంతేకాదు కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కీర్తి సురేష్ కు మరిన్ని సక్సెస్ లు తన సొంతమవుతాయని తన అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే కీర్తి సురేష్ ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సత్తా చాటుతుంది ఒకవేళ సరైన ప్రాజెక్టులను ఎంచుకుంటే కీర్తి సురేష్ కి తిరుగులేదు అని చెప్పవచ్చు.

అయితే కీర్తి సురేష్ తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు.అదేంటంటే కాలేజ్ చదువుకునే రోజుల్లో నేను నా ఫ్రెండ్ తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాము.. ఆ టైంలో ఒక తాగుబోతు నాతో మిస్ బిహేవ్ చేశాడు. దాంతో నాకు కోపం వచ్చి ఆ తాగుబోతుని కొట్టాను ఆ తరువాత ఆ తాగుబోతు ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదని వెల్లడించింది. ఆమె చెప్పిన మాటలకు నేటిజెన్స్ ను తెగ మెచ్చుకుంటున్నారు. ఇఈ విషయం కాస్త పక్కన పెడితే

కీర్తి సురేష్ కెరీర్ పరంగా స్టార్ హీరోలకు జోడిగా అయితే బాగుంటుందని ఇలా చెల్లెలు పాత్రలు అంటూ చేస్తే అలాంటి పాత్రలకే పరిమితం అవుతుందని ఆమె అభిమానులు వాపోతున్నారు .అలాగే కీర్తి సురేష్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి కానీ వివాహ విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.

Share.