బోరున ఏడ్చేసిన సాయి పల్లవి.. కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. తను కేవలం ఎక్కువగా సాంప్రదాయమైన పద్ధతిలో కూడా కనిపించాలని కోరుకుంటుంది. అయితే నిన్నటి రోజున సాయి పల్లవి శ్యామ్ సింగ రాయ్. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద మాట్లాడితూ.. కన్నీరు పెట్టుకుంది. ఇక అక్కడున్న కొందరు సాయి పల్లవి మాట్లాడుతున్నప్పుడు అభిమానులు అంతా కోలాహలం చేయడంతో ఆమె ఆ ఆనందాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది.

మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే.. ఎమోషనల్ అవుతున్నాను ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా మాటలు రావడం లేదని తెలిపింది సాయి పల్లవి. నన్ను నేను నటిగా నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఇండస్ట్రీకి థాంక్స్.. నన్ను నమ్మి అవకాశాలు ఇస్తున్న డైరెక్టర్లకు కూడా థాంక్స్ అని తెలియజేసింది. నటనతో ఎందరో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సాయిపల్లవి.. ఇలా స్టేజి మీదే బాగోదు వేగానికి గురవడం చూసి అభిమానులు, ప్రేక్షకులు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share.