సినీ ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచమని చెప్పవచ్చు. ఇక్కడ ఎంతోమందిని స్టార్లుగా రాణించాలనీ చాలామంది కలలు కంటూ ఉంటారు.కానీ అందరికీ అది సాధ్యమయ్యే పని కాదని చెప్పవచ్చు. కేవలం కొంతమంది మాత్రమే ఎదుగుతూ ఉంటారు. అయితే సినిమా ప్రపంచం వైపు అడుగులు వేసిన వారు అందులో రాణించడం సాధ్యం కాకపోవడంతో పక్కదారులు చూస్తూ ఉంటారు. అలా కొంతమంది హీరోయిన్స్ అడ్డదారిలో డబ్బులు సంపాదించిన వారు ఉన్నారు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అప్పట్లో బాగా ఫేమస్ అయిన నటి ఎవరంటే భువనేశ్వరి వ్యభిచారంతో తెలుగు రాష్ట్రాలలోనూ ఒక ఊపు ఊపేసింది.ఎంతోమంది నిర్మాతలు వ్యాపారవేత్తలు రాజకీయ నేతలు కూడా ఈమెకు సంబంధాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కేవలం రాజకీయ అండతోనే భువనేశ్వరి బయటికి రావడం జరిగింది.
చెట్టు కింద ప్లీడర్ హీరోయిన్ కిన్నెర కూడా టీవీ9 చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది నిర్మాతలకు ఆమె వల్ల వేసి డబ్బులు సంపాదించేదని వార్తలు వినిపించాయి.
మరొక హీరోయిన్ నటి సుకన్య గతంలో కూడా ఈమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది ఈమె భారతీయుడు సినిమాలో నటించింది.
ఇక మరొక హీరోయిన్ మౌన పోరాటం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ యమునా ఏమి కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తెలుగు తమిళ్ కన్నడ వంటి భాషలలో కాకుండా బుల్లితెర పైన కూడా నటించింది. 2011లో బెంగళూరులో ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ పాటుపడినట్లు వార్తలు వినిపించాయి.
మరొక హీరోయిన్ కొత్త బంగారులోకం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్వేతా బసు ప్రసాద్ కూడా వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది ఇక వేరే కాకుండా సైరా భాను జ్యోతి కూడా అప్పట్లో వ్యభిచారం కేసులో ఇరుక్కున్నట్లు వార్తలు వినిపించాయి.