చీరలో పరువాలు విందు చూపిస్తున్న రష్మి గౌతమ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ప్రియులకు, టీవీ చూసేవారికి రష్మి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తను అంతలా గా పాపులర్ అయింది. ఒకవైపు యాంకరింగ్ చేస్తూ.. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. తగిన మోతాదులో అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది రష్మి. ఇన్ని గుంటూరు టాకీస్ సినిమా తో తన అందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. రెండు చేతుల బాగానే సంపాదిస్తోంది రష్మి.

 Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. Photo : Instagram

ఇదిలా ఉంటే రష్మీ జంతువులంటే చాలా ఇష్టము.. మహిళలకు జరిగిన అన్యాయాన్ని పైన కానీ , మూగ జీవులను హింసించే విధానం పైన కూడా ఈమె ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది.

 అది అలా ఉంటే రష్మీలో మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ లక్షణం మనం అందరిలో చూడలేము. Photo : Instagram

ప్రస్తుతం మెగాస్టార్ వంటి వారి సరసన ఓ ఐటెం సాంగులో కూడా నటిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఇతర రష్మీ సుధీర్ జోడి అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టమే.

కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు.  Photo : Instagram" width="1080" height="1352" /> ఇక ఇదే విషయంలో తాజాగా ట్విట్టర్ వేదికగా రష్మి ఆ మధ్య స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు.  Photo : Instagram

తాజాగా నందు హీరోగా ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మి. ఈ సినిమాకి టైటిల్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం తెలియజేసింది.

 రష్మీ నందు లవ్ ఇంట్రెస్ట్‌గా కనబడనుంది. ఈ సినిమాలో నందు పూరీ జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇక రష్మీ విషయానికి వస్తే.. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న ఈ హాట్ యాంకర్ చాలా రోజుల తర్వాత పెద్ద తెరపై కనిపించనుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి.. ఈ సినిమాలో ఎలా అలరించనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Photo : Instagram
ఇక సుధీర్, వివాహం చేసుకుంటే చూడాలని ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Share.