బికినీ ఫోటోలతో.. కుర్రకారులకు చెమటలు పట్టిస్తున్న రకుల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ తన అందంతో, తన మాటలతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు హాట్ ఫోటో షూట్ లతో బిజీగా ఉంటుంది.

 ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. 2022లో ఈ ఇద్దరి పెళ్లి జరిగేలా కనిపిస్తుంది. ఈ మధ్యే రకుల్ పెళ్లిపై జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒకవేళ రకుల్ కానీ జాకీని పెళ్లి చేసుకుంటే కచ్చితంగా జైలు పాలవుతుందని జోష్యం చెప్పాడు. ఇద్దరి జాతకాలు కలవడం లేదని.. అలాంటి అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే జీవితంలో అష్టకష్టాలు తప్పవంటున్నాడు ఈయన.

అయితే కొన్ని రోజులనుండి సన్నబడి పూర్తి క్లీవేజ్ షో తన అందాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఇమే. టాలీవుడ్లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను రచ్చ చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్.

 ఇలాంటివన్నీ నమ్మొద్దు.. ఏదో సమంత విషయంలో గుడ్డిగా ఓ రాయి తగిలిందని అన్నీ అలాగే జరిగిపోతాయా అనే వాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు మాత్రం ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు.. వేణు స్వామి చెప్పిన దాంట్లో నిజం కూడా లేకపోలేదేమో.. ముందు జాగ్రత్త మంచిదేగా అంటూ రకుల్ ప్రీత్‌కు హితవు పలుకుతున్నారు.
తన ఫోటోలతో సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తన పాత ఫోటోలను.. షేర్ చేస్తూ జ్ఞాపకాలను నెమరుసుకుంది. అందులో భాగంగానే బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది రకుల్.. అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకోబోతోంది అనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రకుల్. దాంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 కాదని ముందుకు వెళ్తే నిశ్చితార్థం తర్వాత కూడా పెళ్లి ఆగిపోయే ప్రమాదం లేకపోలేదని చెప్పాడు ఈయన. అన్నీ కుదిరి పెళ్లి చేసుకున్నా కూడా రకుల్ ప్రీత్ సింగ్‌కు కష్టాలు, కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండవని హెచ్చరిస్తున్నాడు వేణు. సంతానం లేకపోవడం.. అశాంతి.. ఆర్థిక ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు కూడా తప్పవంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి.

 అవి కాస్తా వైరల్ అవుతున్నాయిప్పుడు. మరోవైపు ఈమె పర్సనల్ లైఫ్‌లోనూ ఆసక్తికరమైన విషయాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది రకుల్. దాంతో ఆమె అభిమానులతో పాటు అంతా ఆశ్చర్యపోయారు. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రేమాయణం నడుస్తుంది.. కనీసం బయటికి కూడా రానివ్వలేదంటూ షాక్ అయిపోయారు.కానీ ఈ మధ్య ఈమే వివాహం పై జోతిష్యుడు.. వేణు స్వామి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ రకుల్ కానీ జాకి ని వివాహం చేసుకుంటే.. జైలు పాలవుతుందంటూ షాకింగ్ విషయాన్ని తెలియజేశాడు.అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Share.